రంజిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం

80பார்த்தது
రంజిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం
కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరఫున శుక్రవారం పరిగి పట్టణంలో కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షులు పార్థసారథి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.