కువైట్‌లో తెలుగు కార్మికుడిని కాపాడిన ఇండియన్‌ ఎంబసీ

589பார்த்தது
కువైట్‌లో తెలుగు కార్మికుడిని కాపాడిన ఇండియన్‌ ఎంబసీ
కువైట్‌లో కష్టాలు పడుతున్న శివ అనే కార్మికుడిని ఇండియన్‌ ఎంబసీ కాపాడింది. అతడిని త్వరలోనే రాష్ట్రానికి తీసుకొస్తామని ఏపీ మంత్రి లోకేశ్‌ అన్నారు. కువైట్‌లో కష్టాలపై అతడు ఎక్స్‌లో పెట్టిన వీడియోపై లోకేశ్‌ స్పందించిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ విషయంపై దృష్టి పెట్టాలని టీడీసీ ఎన్నారై బృందానికి లోకేశ్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకొస్తామన్నారు.

தொடர்புடைய செய்தி