ఛాంపియన్స్‌ ట్రోఫీ చూసేందుకు వచ్చే విదేశీయులే లక్ష్యంగా ఉగ్ర సంస్థ కుట్ర

79பார்த்தது
ఛాంపియన్స్‌ ట్రోఫీ చూసేందుకు వచ్చే విదేశీయులే లక్ష్యంగా ఉగ్ర సంస్థ కుట్ర
ఛాంపియన్స్‌ ట్రోఫీ చూసేందుకు వచ్చే విదేశీయులే లక్ష్యంగా ఉగ్ర సంస్థ కుట్ర చేసినట్లు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. విదేశీయులను కిడ్నాప్‌ చేసేందుకు ఇస్లామిక్‌ స్టేట్ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ప్రయత్నిస్తోందని తెలిపాయి. ఆ ఉగ్రసంస్థ పోర్టులు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలపై నిఘా వేసిందని వెల్లడించాయి. ప్రత్యేకంగా చైనా, అరబ్‌ దేశీయులను టార్గెట్‌గా చేసుకుందని పాక్ ఇంటెలిజెన్స్‌ పేర్కొంది.

தொடர்புடைய செய்தி