భారీ వర్షాల కారణంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

67பார்த்தது
భారీ వర్షాల కారణంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు
తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద హైదరాబాద్ టూ భూపాలపట్నం 163 జాతీయ రహదారి పైకి గోదావరి వరద భారీగా చేరింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు.

தொடர்புடைய செய்தி