ఢిల్లీలో జనవరి 1 వరకు టపాసులపై నిషేధం

79பார்த்தது
ఢిల్లీలో జనవరి 1 వరకు టపాసులపై నిషేధం
ఢిల్లీలో దీపావళికి టపాసులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2025 జనవరి 1 వరకు అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చరాదంటూ సూచించింది. సోమవారం నుంచే నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయి. ప్రభుత్వ హెచ్చరికలు కాదని టపాసులు పేల్చిన వారిపై చర్యలు తీసుకోనుంది. ఢిల్లీలో కాలుష్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி