ఆ అధికారులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ

62பார்த்தது
ఆ అధికారులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ
గరిడేపల్లి మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. సర్వేను జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. భూసంబంధ సమస్యలపై వస్తున్న దరఖాస్తులను వాటి పరిష్కారాన్ని తహశీల్దార్ కవితని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. పన్ను వసూళ్ల రికార్డ్స్ సరిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.