సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఉప ముఖ్యమంత్రి

66பார்த்தது
సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఉప ముఖ్యమంత్రి
ఎస్సారెస్పీ టెయిల్ ఎండ్ ప్రాంతాల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి
జూలపల్లి మండలం కాచాపూర్ లో 132 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణరావులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி