28న జాతీయ లోక్ అదాలత్

78பார்த்தது
28న జాతీయ లోక్ అదాలత్
ఈనెల 28వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి సునీత రవీందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మోటార్ వెహికల్ ఆక్సిడెంట్, బ్యాంకు మెండి బకాయిలు, చిట్ ఫండ్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி