30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం

58பார்த்தது
30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ, వార్డ్ కె బిఆర్ కాలనీలో మున్సిపాలిటీ నిధులు 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు బొల్లారం మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ కోలన్ రోజా బాల్ రెడ్డి మంగళవారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సలర్ సుజాత మహేందర్ రెడ్డి, మేనేజర్ నిర్మల రెడ్డి, ఏఈ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you