సింగూరుకు పెరిగిన వరద నీరు

80பார்த்தது
సింగూరుకు పెరిగిన వరద నీరు
పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు శనివారం భారీగా వరద నీరు పెరిగింది. ప్రాజెక్టు సామర్థం 29. 917 టిఎంసిలు కాగా, 29. 887 టిఎంసిల సామర్థ్యానికి చేరింది. ప్రస్తుతం 461 క్యూసెక్కుల వరదనీరు ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి చేరింది. 11వ గేట్ నుంచి 1. 50 మీటర్ల ఎత్తులో దిగువ ప్రాంతానికి 8, 142 నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. డిపో ప్రాంతానికి నీరు వదులుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you