మార్కెట్లోకి M సిరీస్ లో శాంసంగ్ కొత్త ఫోన్!

79பார்த்தது
మార్కెట్లోకి M సిరీస్ లో శాంసంగ్ కొత్త ఫోన్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. తన M సిరీస్ లో ఎం55 ఎస్ పేరిట కొత్త ఫోన్ ను విడుదల చేసింది. శాంసంగ్ ఎం55ఎస్ 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వరకు మరో రెండు వేరియంట్లు ఉన్నా.. వాటి ధరలను మాత్రం వెల్లడించలేదు.

தொடர்புடைய செய்தி