అమరావతిపై శ్వేత పత్రం విడుదల

75பார்த்தது
అమరావతిపై శ్వేత పత్రం విడుదల
ఏపీ రాజధాని అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిన అంశాలను, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి ఉన్న సౌలభ్యం దేశంలో ఏ రాష్ట్రానికి లేదని వివరించారు. అయితే ఇలాంటి నగరంపై జగన్ సీఎం అయిన వెంటనే విషం కక్కారని పేర్కొన్నారు. సింగపూర్ కన్సార్టియాన్ని రద్దుతో చేయడంతో పాటు రూ.720 కోట్ల ప్రాజెక్టు హ్యాపీ నెస్ట్‌‌ను నిలిపివేశారని చెప్పారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி