రంజిత్ రెడ్డి మా పైసలు తిన్నడు: KMR గ్రూప్ బాధితులు

62பார்த்தது
కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రెడ్డి తమ పైసలు తిన్నాడని కేఎంఆర్ గ్రూప్ బాధితులు వాపోతున్నారు. శంషాబాద్ సమీపంలోని నర్కుడ దగ్గర కేఎంఆర్ గ్రూప్ వాళ్ళు ప్లాట్స్ అమ్మితే తీసుకున్నాం.. ఆరు నెలల తర్వాత ఆ భూమి యజమానులు వచ్చి మమల్ని ఆ భూముల్లోకి రానివ్వకుండా ఫెన్సింగ్ వేశారు. కేఎంఆర్ గ్రూప్ వాళ్ళని అడిగితే డబ్బులు అన్ని ఎంపీ రంజిత్ రెడ్డికి ఇచ్చేశాం, అంతా రంజిత్ రెడ్డి చేతిలోనే ఉంది అని అంటున్నారు. రంజిత్ రెడ్డితో మా డబ్బులు ఇప్పించండి' అంటూ కేఎంఆర్ గ్రూప్ బాధితులు ఆందోళన చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி