ముఖ్యమంత్రి చిత్రపటానికి పాల అభీషేకం

73பார்த்தது
ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి నల్లగండ్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ గౌడ్ పాల అభీషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హమిని కాంగ్రెస్ పార్టీ అములు చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you