వాహనాల తనిఖీ పర్యవేక్షించిన డీసీపీ

60பார்த்தது
వాహనాల తనిఖీ పర్యవేక్షించిన డీసీపీ
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీలకు శ్రీకారం చుట్టారు. షాహిన్ నగర్ పరిసరాలలో తరచూ నేరాలు కొనసాగుతుండడంతో మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి పర్యవేక్షణలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 169 వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఏసిపి లక్ష్మీకాంతరెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతిలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி