వందేభారత్‌లో వర్షపు నీరు లీక్ (వీడియో)

70பார்த்தது
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్‌‌ రైళ్లలో సౌకర్యాలపై తరచూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ వందేభారత్ రైలులో వర్షం నీరు కారుతుండగా ప్రయాణికులు వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేశారు. ఢిల్లీ నుంచి వారణాసికి వెళుతున్న రైలులో ఈ ఘటన చోటు చేసుకొంది. ఏకధాటిగా నీరు పైనుంచి రావడంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

தொடர்புடைய செய்தி