అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

61பார்த்தது
అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
ఈ ఏడాది అర్థశాస్త్రంలో డారెన్‌ ఏస్‌మోగ్లు, సిమోన్‌ జాన్సన్‌, జేమ్స్‌ ఎ.రాబిన్‌సన్‌లకు నోబెల్‌ పురస్కారం లభించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై వీరు పరిశోధనలు చేశారు. దీంతో వీరు ఈ పురస్కారాలకు ఎంపికైనట్టు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி