కేశపూర్‌లో నీట మునిగిన వరి పంట

885பார்த்தது
కేశపూర్‌లో నీట మునిగిన వరి పంట
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం వర్షాల కారణంగా నిజామాబాద్ రూరల్ మండలం కేశపూర్ గ్రామంలో దాదాపుగా 30 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మాధవ నగర్ రైల్వే గేటు సమీపం నుండి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా చెరువు అలుగు పారడంతో పంట నష్టం వాటిల్లింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you