సిరికొండ 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

60பார்த்தது
సిరికొండ 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం
దర్పల్లి మండలం ఇందిరానగర్ తండాకు చెందిన మౌనిక(26)అనే మహిళను మంగళవారం రాత్రి దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిజామాబాద్ కి 3వ కాన్పు కోసం 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికం కాగా, సిబ్బంది ఈఎంటి శేఖర్ గౌడ్, పైలట్ సుధాకర్ లు ప్రాథమిక చికిత్స అందించి కాన్పు జరపగా మగబిడ్డకు జన్మనిచ్చింది. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డలను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.