బుద్ధె రాజేశ్వర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

53பார்த்தது
సాలురా గ్రామవాసి, ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్ విగ్రహ ఏర్పాటుకు సోమవారం వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని డిసిసిబి డైరెక్టర్ గిర్ధావార్ గంగారెడ్డి అన్నారు. నిరుపేద కుటుంబాల సమస్యలను తన సమస్యగా భావించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తనదైన శైలిలో పరిష్కరించేవాడని గుర్తు చేశారు.