ప్రాజెక్టు ఒక గేటు గేటు ద్వారా 1, 120 క్యూసెక్కుల నీరు విడుదల

78பார்த்தது
ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోందని శుక్రవారం రాత్రి అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా 1, 100 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరగా ప్రస్తుత నీటి మట్టం 358. 70 కు చేరగా ఒక గేటు ద్వారా 1, 120 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி