గడ్డేన్న వాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

76பார்த்தது
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు బైంసా గడ్డేన్న ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ఆదివారం రాత్రి 10. 30 గంటలకు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 358. 60 మీటర్లు ఉంది. 1, 140 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోని చేరుతున్నట్లు తెలిపారు. ఒక గేటు ద్వారా 1, 140 క్యూసెక్కుల వరద నీరును దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி