అలరించిన విద్యార్థుల సామూహిక నృత్య ప్రదర్శన

65பார்த்தது
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హిందూ ఉత్సవ సమితి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో తొలిసారిగా ఒకే వేదికపై వివిధ పాఠశాలకు చెందిన 500 మంది విద్యార్థులతో వివిధ భక్తి పాటలపై సామూహిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఇలాంటి నృత్య ప్రదర్శన వల్ల సమైక్యత, సహకారం, సమన్వయం, భక్తి భావన పెంపొందుతుందని, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడబడతాయని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండేపు కాశీనాథ్ అన్నారు.

தொடர்புடைய செய்தி