సెప్టెంబర్ 30న డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇన్‌స్టంట్ పరీక్ష

51பார்த்தது
సెప్టెంబర్ 30న డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇన్‌స్టంట్ పరీక్ష
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు ఇన్‌స్టంట్ పరీక్ష 30న నిర్వహించనున్నట్లు శుక్రవారం కంట్రోలర్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 23 లోపు సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி