పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్‌- పూణె స్పెషల్‌ రైలు (వీడియో)

51பார்த்தது
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్- పూణే ప్రత్యేక రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంజిన్‌ను తిరిగి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

தொடர்புடைய செய்தி