విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించండి: డీఈవో

69பார்த்தது
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించండి: డీఈవో
కస్తూర్బాలో నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డిలోని ఆయన కార్యాలయంలో నూతనంగా నియామకమైన 51 మందికి నియామక పత్రాలను ఆదివారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మెరుగైన బోధన చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி