భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమజ్జనం

51பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గణేష్ నిమర్జనం శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி