భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమజ్జనం

64பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మసాయిపేట్, రంగంపేట్, నర్సాపూర్, పెద్ద చింతకుంట, గొల్లపల్లి, చిన్న గొట్టిముకుల గ్రామలలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఆదివారం రాత్రి గ్రామస్తులు, యువకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.

தொடர்புடைய செய்தி