ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

3336பார்த்தது
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా సరిహద్దులో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లావాపురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

தொடர்புடைய செய்தி