వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

59பார்த்தது
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி