వంతెన రహదారిపై గుంతలు

77பார்த்தது
వంతెన రహదారిపై గుంతలు
మందమర్రి పట్టణంలోని రైల్వే ట్రాక్ పై నిర్మించిన వంతెన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. నిత్యం వందలాది వాహనాలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుపై పడిన గుంతలతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. నూతనంగా నిర్మించిన ఈ వంతెన పై గుంతలు పడడానికి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రజలు ఆరోపిస్తున్నారు.