రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారోత్సవాలను నిర్వహించాలి

80பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారోత్సవాలను నిర్వహించాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమికోసం, భుక్తి కోసం, పెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టుల నాయకత్వంలో నిర్వహించడం జరిగిందన్నారు. వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி