ఎమ్మెల్సీ కోదండరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన నాథరి స్వామి

66பார்த்தது
ఎమ్మెల్సీ కోదండరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన నాథరి స్వామి
ఇటీవల ఎమ్మెల్సీగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం రెడ్డిది హైదరాబాదులోని ఆయన నివాసంలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.