పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు

63பார்த்தது
పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు
భద్రాచలం పట్టణంలోని లంబాడీ కాలనీలో గణేశ్ విగ్రహాల ఊరేగింపులో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై విజయలక్ష్మిపై దురుసుగా ప్రవర్తించిన నలుగురు వ్యక్తులు ఆమె విధులకు ఆటంకం కలిగించారు. ఆ నలుగురు నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీవీఎన్ రావు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி