పిడిఎస్ బియ్యం పట్టివేత

80பார்த்தது
పిడిఎస్ బియ్యం పట్టివేత
అన్నపరెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో రేషన్ షాపు నుండి సుమారు 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி