ప్రజలు ఎవరూ బయటకు రావద్దని గ్రామాలలో డప్పు చాటింపు

607பார்த்தது
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొమురం భీం జిల్లా ప్రజలకు శనివారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్రిడ్జిలు, వాగుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, కొన్ని గ్రామాలలో ప్రజలు బయటకు రాకుండా డప్పు చాటింపు చేశామన్నారు. జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி