హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొంగులేటి

67பார்த்தது
హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొంగులేటి
కూసుమంచి మండలంలోని ఈశ్వర మాదారం గ్రామ హై లెవెల్ బ్రిడ్జిని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆరు కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం కావటం ఆనందంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி