బస్ డిపో మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

75பார்த்தது
బస్ డిపో మంజూరు చేయాలి: ఎమ్మెల్యే
పెద్దపల్లికి బస్ డిపో మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఉప ముఖ్యమంత్రిని కోరారు. శనివారం పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డిపోతోపాటు పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణం మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టితోపాటు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி