స్టేట్ సెకండ్ ర్యాంకర్ ను సన్మానించిన ప్రభుత్వ విప్

77பார்த்தது
స్టేట్ సెకండ్ ర్యాంకర్ ను సన్మానించిన ప్రభుత్వ విప్
పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యులు కొల తిరుపతి కుమార్తె రీషిత ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించగా సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రిషితన శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி