ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ ఇంచార్జ్ ఏనుగు

67பார்த்தது
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ ఇంచార్జ్ ఏనుగు
బీర్కూరు మండలంలోని బైరాపూర్ గ్రామంలో విట్టలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.