పాకిస్థాన్‌ పర్యటనకు సిద్ధమైన జై శంకర్

80பார்த்தது
పాకిస్థాన్‌ పర్యటనకు సిద్ధమైన జై శంకర్
పాకిస్థాన్‌ ఆతిథ్యంలో జరగనున్న SCO వార్షిక సమావేశంలో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ సిద్ధమయ్యారు. మంగళవారం ఆయన పాక్‌కు బయలుదేరనున్నారు. ఆ దేశ ప్రధాని ఇచ్చే డిన్నర్‌లోనూ జై శంకర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సదస్సులో చైనా, రష్యా ప్రధానులు పాల్గొననున్నారు.

தொடர்புடைய செய்தி