భారత క్రికెటర్ల సంబరాలు (VIDEO)

77பார்த்தது
అత్యంత ఉత్కంఠగా సాగిన టీ 20 వరల్డ్ కప్-2024 ఫైనల్‌లో భారత్ గెలిచింది. తద్వారా 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ సాధించింది. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం అందుకుంది. గెలిచిన వెంటనే భారత క్రికెటర్లు మైదానంలోనే సంబరాలు చేసుకున్నారు. ఉద్విగ్న క్షణాల మధ్య స్టేడియంలోని భారత అభిమానులకు అభివాదం చేశారు.

தொடர்புடைய செய்தி