డిసిపి మీడియా విజయ్ మీడియా సమావేశం

52பார்த்தது
వెస్ట్ జోన్ డిసిపి మీడియా విజయ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్ ఫోన్ మొబైల్ కేసును లోతుగా దర్యాప్తు చేశాము. కేసులో భాగంగా 9 మందిని అరెస్ట్ చేసాం. ఇందులో ఆరుగురు సభ్యులు. మరో ముగ్గురు పోలీస్ శాఖకు చెందినవారు అని పేర్కొన్నారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ముఠాలోని ఒక సభ్యుడుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி