కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమవుతుంది

52பார்த்தது
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమవుతుంది
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ లోని నరసింహ బస్తి, సంతోష్ నగర్, ప్రియాంక కాలనీలో శ్రీశైలం గౌడ్ ఇంటింటి ప్రచారం సోమవారం చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బిజెపి పార్టీలు ఒకటై కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.