తిరంగా ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి

71பார்த்தது
స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తీరంగా ర్యాలీని అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డా, గౌతమ్ రావు, రాంరెడ్డి, శ్రీధర్, రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி