రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్

59பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్
మాజీ మంత్రి. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాలు విజృంభించడంతో ఆసుపత్రిలో పడకలు దొరకడం కష్టంగా మారిందన్నారు. ఇటీవల ఐదురుగు డెంగ్యూ జ్వరంతో మృతి చెందారు. మృతుల కుటుంబానికి రూ . 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி