కేటీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేత

82பார்த்தது
కేటీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేత
గోషామహల్ నియోజకవర్గంలో కొందరు పార్టీ నేతలకు ఎలాంటి పోస్టులు లేకపోయిన ఇంచార్జిలమంటూ జనాలను, పార్టీ కార్యకర్తలను తప్పుదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆనంద్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ విషయమై అయన బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేటీఆర్ స్పందించి కష్టపడిన వారికి మాత్రమే పోస్టులు ఉంటాయన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி