పనులు వేగవంతం చేయాలి : కార్పొరేటర్

52பார்த்தது
పనులు వేగవంతం చేయాలి : కార్పొరేటర్
ప్రజా అవసరాల కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నామని చాంద్రాయణగుట్ట డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ అబ్దుల్ వహాద్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని బర్కాస్ ప్రాంతంలో కొనసాగుతున్న రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி