రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

83பார்த்தது
ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో సోమవారం నిర్వహించిన రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానికి పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி