నీట మునిగిన పంటల ఎంపీ డీకే అరుణ పరిశీలన

64பார்த்தது
నీట మునిగిన పంటల ఎంపీ డీకే అరుణ పరిశీలన
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఖానాపూర్ గ్రామంలో నీట మునిగిన వరి, కంది పంటలను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్, కౌన్సిలర్ చెన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி